తెలుగు వార్తలు » Indira Gandhi Stadium
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు శుక్రవారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులను విశ్వభూషణ్, జగన్ ఘనంగా సత్కరిం�
సోషల్మీడియాలో సీఎం జగన్ వీడియో ఒకటి తెగ చక్కెర్లు కొడుతుంది. అది చూసిన నెటిజన్లు.. సీఎం సాబ్.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ సీఎం జగన్ ఏం చేశారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కాదా..! సీఎం.. సైగ చేస్తే చాలు.. అందరూ.. ఆయన చుట్టూ నిలుచుంటారు. అలాంటి స్థానంలో ఉండి.. సాధరణ వ్యక్తిలా.. జగన్ ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్�
73వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం చివర్లో ఓ వ్యక్తి హఠాత్తుగా స్టేజ్పై సీఎం వద్దకు దూసుకెళ్లాడు. విజయవాడకు చెందిన కోలా దుర్గారావు అనే వ్యక్తి గతంలో కరెంట్ షాక్తో తన రెండు చేతులూ కోల్పోయానని.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు
వచ్చే నెలలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అమరావతిలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. జగన్ హయాంలో తొలి స్వాతంత్ర్య వేడుకలు విశాఖ నగరంలో జరుగుతాయనే వార్తలొచ్చాయి. అయితే.. ఏర్పాట్లు చేయడానికి తగిన సమయం లేకపోవడంతో అమరావతిలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసిన ప్రదేశంలోనే ఆగష్టు 15 వేడుకల�
ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ చేతుల మీదుగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 12.23 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిలుగా తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పలువురు ప్రముఖులు, నేతలు హాజరయ్యారు. కాగా.. ఈ సందర్భంగా జగన్కు పలువురు సెలబ్రెటీస్ శుభాకాంక్ష
జగన్ అనే నేను.. అంటూ నవ్యాంధ్ర రెండో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైంది. మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆయనతో గవర్నర్ నరసింహన్ సీఎంగా ప్రమాణం చేయిస్తారు. జాతీయ, రాష్ట్ర నాయకులతో పాటు వేలది ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు జగన్ వ�
ఈ నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, డీఎంకే నేత స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్తో సహా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రావాల్సిందిగా స్వయంగా జగన్ ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే.. ఈ కార్యక్రమానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తారా..? లేదా అనేది ఈ �