తెలుగు వార్తలు » Indira Gandhi International Airport
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. నేను విమానంలో కూర్చుంటానని ఎప్పుడూ అనుకోలేదు.
ఢిల్లీ విమానాశ్రయంలో ఓ అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. చాలా సేపటినుంచి అది అక్కడ ఉండటంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన బలగాలు బ్యాగ్ స్వాధీనం చేసుకోని చూడగా..అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో దాన్ని సీఐఎస్ఎఫ్ సాయంతో ఓ ప్రయివేట్ ఫ్లేస్కు తరలించారు. ఆ బ్యాగ�
ఎయిరిండియా ప్యాసింజర్ విమానాలు కూడా మొరాయిస్తున్నాయి. ఈ ఎన్నికల సీజన్లో అనేక చోట్ల పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మొరాయిస్తుంటే.. అదే ‘అస్వస్థత’ వీటికి కూడా పట్టినట్లు కనిపిస్తోంది. శని, ఆదివారాల్లో ఎయిరిండియా పాసింజర్ సర్వీస్ సిస్టమ్ దాదాపు ఐదు గంటలపాటు మొరాయించి, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయగా.. సోమవార�