తెలుగు వార్తలు » Indira Gandhi
నాడు తన గ్రాండ్ మదర్ ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధిస్తూ తీసుకున్న నిర్ణయం పొరబాటేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంగీకరించారు.
గాంధీ కుటుంబానికి మోదీ ప్రభుత్వం షాకిచ్చింది. సోనియా, రాహుల్, ప్రియాంక వధేరాలకు ప్రస్తుతం వున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న భద్రతను ఉపసంహరించింది. ఆ స్థానంలో జడ్+సెక్యూరిటీని కల్పించాలని నిర్ణయించింది. కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన రిపోర్టు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద�
కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ దేశంలో పాపులర్ సీనియర్ నాయకుడు. మంచి పరిణతి గల వ్యక్తే గాక.. వాక్చాతుర్యం గల నేత కూడా. అయితే తన ట్వీట్లతో శశిథరూర్ అప్పుడప్పుడు నెటిజన్లను తికమక పెడుతుంటారు. అందుకు వారి నుంచి ట్రోల్ ని కూడా ఎదుర్కొంటుంటారు. తాజాగా తన ట్వీట్లలో ఆయన.. ఓ పెద్ద పొరబాటే చేశారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ̵
1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో దోషి సజ్జన్ కుమార్కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేయడంతో పాటు బెయిల్ కోరుతూ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. అయితే శిక్ష పై మధ్యంతర ఉపశమనం ఇవ్వలేమని.. పిటిషన్ ను వచ్చే వేసవి సెలవుల్లో వింటా�
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో 33మంది బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో గతంలో ఢిల్లీ హైకోర్టు 34మందిని దోషులుగా తేల్చుతూ ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ 34మంది సుప్రీంను ఆశ్రయించారు. కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం వారికి బెయిల్ను మంజూరు చేసింది. అయితే ఈ కేసులో �
భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప నాయకుల్లో ఇందిరా గాంధీ పేరు కచ్చితంగా ఉంటుంది. ప్రధానమంత్రిగా ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలన అప్పట్లో ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ.. మరికొన్ని ఇప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతున్నాయి. వాటిలో బ్యాంకుల జాతీయం ఒకటి. భారతదేశంలోని బ్యాంకులు ప్రభుత్వ రంగంలో ఉండటం వల్లనే ఎలాంట�
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ను పార్లమెంటులో సమర్పిస్తున్న తొలి మహిళా మంత్రి కానున్నారు. అయితే ఇదివరకు గతంలో ఎవరెవరు బడ్జెట్లు సమర్పించారో ఓ లుక్కేద్దాం . మొట్టమొదటి బడ్జెట్ ను దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1947 నవంబరు 26 న అప్పటి ఆర్ధిక మంత్రి ఆర్.కె. షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. జవహర్లాల్ నెహ్రు, ఇ
స్వతంత్ర్య భారతదేశంలో చీకటి రోజులుగా భావించే ఎమర్జెన్సీ డేస్ విధించి నేటికి 44సంవత్సరాలు అవుతోంది. అంతర్గత కల్లోలాలతో దేశ భద్రతను ముప్పు పొంచి ఉందన్న ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ఆధారంగా ఎమర్జెన్సీని విధించారు. 1975 జూన్ 25వ తేది అర్ధరాత్రి 11.45గంటలకు అమల్లోకి వచ్చిన ఎమర్జెన్సీ.. 1977 �
‘‘నాన్నమ్మ ఇందిరా గాంధీతో నన్ను పోల్చకండి’’ అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కోరారు. కార్యకర్తలు తనను మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పోల్చడంపై ప్రియాంక స్పందించారు. ‘‘మా నాన్నమ్మతో నన్ను పోల్చడం తగదు. ప్రజలకు సేవ చేయడంలో తప్ప మిగిలిన ఏ విషయంలోనూ.. ఆమెతో నేను పోటీ పడలేను. ఈ దేశ ప్రజలకు సేవ చేయాలనే కోరిక నాన�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్బరేలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె ఈ నెల 11న రాయ్బరేలి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయినాడ్ నియోజకవర్గంతో పాటు అమేథీ నుంచి కూడా పోటీ చేస్త