తెలుగు వార్తలు » IndiGo flight
ఇటీవల చండీ గఢ్ నుంచి ముంబైకి కంగనా రనౌత్ ప్రయాణించిన ఇండిగో విమానంలో కొందరు మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు సేఫ్టీ రూల్స్ , భౌతిక దూరం వంటివాటిని పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు డైరెక్టరేట్...
లక్నవూ నుంచి హైదరాబాద్ చేరాల్సిన ఇండిగో విమానం దాదాపు 8 గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో సుమారు 112 మంది ప్రయాణికులు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జ్లో రాత్రంతా వేచి ఉన్నారు. లక్నవూ విమానాశ్రయ అథారిటీ ప్రతినిధి సంజయ్ నరేన్ మాట్లాడుతూ, “ఇండిగో విమాన 6E 278 గురువారం రాత్రి 9:15 గంటలకు బయలుదేరి అదే రాత్�
ఇండిగో సంస్థ తన ప్రయాణికులను రాత్రంతా నిలిచిఉన్న విమానంలోనే ఉంచిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై నుంచీ జైపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం… బుధవారం రాత్రంతా ముంబై ఎయిర్పోర్టులో ఉంది. అందులో ప్రయాణికుల్ని అలాగే ఉంచింది. ఎన్ని గంటలైనా ప్రయాణికుల్ని మాత్రం కిందకు దిగవద్దని ఫ్లైట్ ఇంజినీర్లు ఆదేశించారు. దీ�
సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ కావాల్సిన ఇండిగో విమానం ఎయిర్బేస్ మీదే నిలిచిపోయింది. మధ్యప్రదేశ్ భూపాల్లో రాజ్ భోజ్ ఎయిర్పోర్టు నుంచి ముంబై వెళ్లేందుకు రెడీ అవుతున్న ఇండిగోకు చెందిన 6E983 అనే ఫ్లైట్ విమానం స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఆగిపోయింది. అప్పటికే 155 మంది ప్రయాణికుంతా విమానం లోపలికి చేరుకున్నారు. అయితే చివ�