తెలుగు వార్తలు » indigo airlines
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెలలో దేశవ్యాప్తంగా లాక్డౌ విధించిన సంగతి తెలిసిందే. అన్నింటికంటే ముందు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు రద్దయ్యాయి.
ఇండిగో ఎయిర్లైన్స్ ఓ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణ ఛార్జీల్లో 25శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఇండిగో ఎయిర్లైన్స్ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ముందంజలో ఉండి పోరాడుతున్న సిబ్బంది..
విమాన ప్రయాణీకులకు ఇండిగో సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. విమాన టికెట్ ధరలో 10 శాతం మాత్రమే చెల్లించి టికెట్ బుక్ చేసుకునే 'ప్లెక్స్ పే' స్కీమ్ ను ప్రవేశపెట్టింది. టికెట్ ధరలో మిగతా
లక్నవూ నుంచి హైదరాబాద్ చేరాల్సిన ఇండిగో విమానం దాదాపు 8 గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో సుమారు 112 మంది ప్రయాణికులు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జ్లో రాత్రంతా వేచి ఉన్నారు. లక్నవూ విమానాశ్రయ అథారిటీ ప్రతినిధి సంజయ్ నరేన్ మాట్లాడుతూ, “ఇండిగో విమాన 6E 278 గురువారం రాత్రి 9:15 గంటలకు బయలుదేరి అదే రాత్�
ఇండిగో విమాన ప్రయాణికులకు సమస్యలు తప్పటం లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక చోట ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపెడుతూనే ఉంది. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కూడా ఇండిగో షాక్ ఇచ్చింది. నాగ్ పూర్ విమానాశ్రయంలో ఇండిగో విమానం టేకాఫ్ తీసుకోవడంలో విఫలమైంది. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అప్రమత్తమైన పైలెట�
ఇండిగో ఫ్లైట్స్ ఆలస్యం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విజయవాడ, ముంబై వెళ్లే ఇండిగో విమానాలు దాదాపు 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ నుండి గోవాతోపాటు మరికొన్ని �
శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయి గాలిలోకి ఎగిరిన తర్వాత విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు.. విమానాన్ని కాసేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమా�
గత 2 నెలల్లో దాదాపు 200 ఫ్లైట్స్ రద్దు కావడంతో విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. జనవరితో పోలిస్తే టికెట్ ధరలు బాగా పెరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ-ముంబై వంటి ప్రధాన రూట్లలో ధరలు ఆకాశానంటుతున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, జెట్ ఎయిర్వేస్ ఫిబ్రవరి నుంచి చూస్తే దాదాపు 200 ఫ్లైట్స్ను రద్దు చేశాయి. ముంబై ఎయిర్పో�
చెన్నై: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. అప్పుడే చెన్నై ఏయిర్పోర్ట్లో ఓ ప్రయాణికుడు బాంబులు ఉన్నాయా ఏమైనా.. అంటూ అరవడంతో ఒక్కసారిగా చెన్నై విమానాశ్రయం ఉలిక్కిపడింది. దీంతో ఇండిగో ఎయిర్లైన్స్ అతడి ప్రయాణాన్ని రద్దు చేసింది. కేరళలోని పతానంతిట్టకు చెందిన అలెక్స్ మథ్యూ అనే వ్యక్�
దేశంలోనే అతి తక్కువ ధరకు విమాన సర్వీసులు నడుపుతున్న ఇండిగో సోమవారం ౩౦ విమాన సర్వీసులను రద్దు చేసింది. హైదరాబాద్, చెన్నై, జైపూర్ నుంచి వివిధ నగరాలకు రాకపోకలు సాగించాల్సిన ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ లో 6, చెన్నైలో 8, జైపూర్ లో ౩ సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. సిబ్బంది కొరత వల�