తెలుగు వార్తలు » IndiaVsAustralia2020
ఈ దశాబ్దపు ఉత్తమ జట్లను ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ తాజాగా వన్డే, టీ20, టెస్టు దశాబ్దపు ఉత్తమ జట్లను ప్రకటించింది. ఇందులో మూడు ఫార్మెట్లను ఐసీసీ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇందులో వన్డే, టీ20 జట్లకు కెప్టెన్గా...
రెండో టెస్టు కోసం పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొలి మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచిన షా, సాహా స్థానాల్లో కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించాలని బీసీసీఐ నిర్ణయించినట్లుగా...
ఘోర పరాజయాన్ని మర్చిపోయేందుకు ఇదిగో ఓటీపీ(OTP) ఇదే అంటూ 49204084041 అంటూ తన ట్విట్టర్ ఖాతలో వీరు పోస్ట్ చేశాడు. వీరు చేసిన చమత్కారానికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్గా మారింది.
ఆస్ట్రేలియాతో డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న నాలుగు టెస్ట్ సిరీసుల్లో టీమిండియా సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ ఆడతాడా? లేదా? ఓవైపు ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ సిద్ధమని ప్రకటించిన బీసీసీఐ..
ఆస్ట్రేలియా టూర్లో ఉన్న టీమిండియాకు పరాజయాలు తప్పవని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్లనే కాదు, టెస్ట్ల్లోనూ ఇండియాకు ఓటమి తప్పదని వ్యంగ్యంగా అన్నాడు..
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు కెప్టెన్ కోహ్లీ, పరిమిత ఓవర్ల సిరీస్కు రోహిత్ శర్మ దూరమవ్వడం టీమిండియాకు పూడ్చలేని లోటని ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు
జెర్సీ వేసుకుని దిగిన ఫొటోను తన ఫ్యాన్స్తో సోషల్ మీడియాలో ధావన్ పంచుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీలో ఉన్న ధావన్.. జెర్సీతో దిగిన ఫొటోను ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్స్టాలో...
ఆస్ట్రేలియా టూర్లో ఉన్న టీమిండియాకు మైకేల్ క్లార్క్ హెచ్చరికతో కూడిన సలహా ఇచ్చాడు.. వన్డే సిరీస్ను, టీ-20 సిరీస్ను టీమిండియా కచ్చితంగా గెలవాలని, అప్పుడే టెస్ట్ సిరీస్లో ఛాన్స్ ఉంటుందని ఆస్ట్రేలియా టీమ్ను గతంలో..