తెలుగు వార్తలు » IndiasNextPM
ఏపీలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్కి చేదు అనుభవం ఎదురైంది. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. మిగతా నేతలంతా ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. పవన్ కళ్యాణ్ మాత్రం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడారు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి
ఏపీ సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని చంద్రబాబుకు గవర్నర్ నిర్దేశించారు. ఇవాళ వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ 150స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..టీడీపీ �
అనుకున్నట్లు గానే నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు తమ పంతం నెగ్గించుకున్నారు. గత ఐదేళ్లలో తమ డిమాండ్లను నెరవేర్చలేదన్న ఆగ్రహంతో… కవితకు ఓట్ల రూపంలో ప్రతీకారం తీర్చుకున్నారు. 2014లో నిజామాబాద్ నుంచి కవిత ఎంపీగా గెలుపొందారు. అయితే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. అయితే వా
దేశ ప్రజలు బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారని.. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మోదీ చరిష్మాకు హద్దులు లేవని.. తొలిసారిగా సొంతంగా 4 ఎంపీ సీట్లను సాధించిందని ఆనందం వ్యక్త చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అసలైన ప్రతిపక్షం తామేనన్నారు. త్వరలో టీఆర్ఎస్లో లుకలుకలు ప్రారంభమవుతాయన్నారు. భవిష్యత్ తె�
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీకి, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా తెలుగులో అభినందనలు చెప్పారు. ప్రియమైన వైఎస్ జగన్, ఆంధ్ర ప్రదేశ్లో ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే �
లోక్ సభ ఎన్నికల్లో రెండో సారీ ఘన విజయం సాధించిన ప్రధాని మోదీ ముందు..సమస్యల సవాళ్లు చాలానే ఉన్నాయి. దేశ ఆర్ధిక స్థితికి ఇంకా పునరుజ్జీవం కల్పించి.. తిరిగి ఉన్నత స్థాయిన గాడిలో పెట్టాల్సిన కీలక బాధ్యత ఆయనపై ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, నిరుద్యోగ సమస్య.. మార్కెట్ సంస్కరణలు.. ఇలాంటివి ఇంకా ఎన్నో ! ఓ వైపు బాలకోట్ పై వైమానిక దాడులు, �
కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీ ఘన విజయం సాధించింది. కరీంనగర్ స్థానంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రత్యేకంగా గురిపెట్టినా… బండి దూకుడు ముందు కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ బి. వినోద్ కుమార్పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 87 వేలపైగ�
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అఖండ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ నినాదం గెలిచిందని ట్వీట్ చేశారు. భారత్ మళ్లీ గెలిచిందని పేర్కొన్నారు. 2014 లోక్సభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గ�
ఆరు నెలలు… సరిగ్గా ఆరు నెలల క్రితం టాప్ గేర్లో దూసుకెళ్లిన కారు… ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఓ వైపు హస్తం.. మరో వైపు కమలం దూకుడుకు కారు జోరు తగ్గిపోయింది. రెండు వైపుల నుంచి కెరటాల్లా దూసుకొచ్చిన రెండు జాతీయ పార్టీల దూకుడు ముందు టీఆర్ఎస్ వెలవెలబోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో దూకుడుగా వెళ్లిన కారు.. లోక్ �
అనుకున్నట్లు గానే నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు తమ పంతం నెగ్గించుకునేలా ఉన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న తమ ప్రధాన డిమాండ్ తో పాటు తమ ఉత్పత్తులకు కనీస ధర వచ్చేలా చూడాలంటూ.. ఏకంగా వారణాసిలో ప్రధాని మోదీపైనే బరిలోకి దిగారు. తమ నామినేషన్లను సమర్పించారు. వీరి ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించి కవిత వెనుకంజ�