తెలుగు వార్తలు » Indians stranded
మాల్దీవులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చిక్కుబడిపోయిన భారతీయుల తరలింపునకు మూడు నౌకలు బయలుదేరాయి. ముంబై తీర ప్రాంతం నుంచి ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మగర్ నౌకలు బయల్దేరగా...
కరోనా ఎఫెక్ట్తో భారతీయ విద్యార్థులు ఇటలీలో చిక్కుకుపోయారు. తాజాగా ఈ ఘటనపై కేంద్రం స్పందించింది. ప్రత్యేక వైద్య బృందాన్ని ఇటలీకి పంపిస్తున్నట్లు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అక్కడ చిక్కుకున్న వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి..
ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లి తిరిగి భారత్కు వస్తున్న విద్యార్థులపై కరోనా ఎఫెక్ట్ పడింది. దేశం కానీ దేశంలో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. ఇప్పటికిప్పుడు కరోనా మెడికల్ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ..