తెలుగు వార్తలు » Indians
లక్షలాది భారతీయులకు వరం కానున్న ఓ బిల్లును అమెరికాలో డెమొక్రాట్లు సభలో ప్రవేశపెట్టారు. కాంప్రెహెన్సివ్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ బిల్లు పేరిట దీన్ని సెనెటర్ బాబ్ మెనెండెజ్..
చిత్తూరు ఎన్నికల్లో శ్రీలంక పంచాయితీ! వినడానికి వింతగా ఉన్నా ఇది 40 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశం! సామాజిక గుర్తింపు కోసం శ్రీలంక..
బ్రిటీష్ నేషనల్ ఓవర్సీస్ పాస్పోర్ట్ను హాంకాంగ్ తిరస్కరించిన నేపథ్యంలో హాంకాంగ్ లో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాస్ పోర్టుల తాజా తిరస్కరణతో భారత, పాకిస్తాన్, నేపాలీలు..
చైనాలోని హెబీ ప్రావిన్స్ రేవులో నిలిచి ఉన్న రెండు భారతీయ నౌకలు..ఎం వీ జగ్ ఆనంద్, ఎంవీ అనస్తేషియా ల్లో చిక్కుబడిన భారతీయుల క్షేమానికి ఢోకా లేదని చైనా ప్రకటించింది. ఈ నౌకల్లో..
బ్రిటన్ లో కొత్త వైరస్ విజృంభణ కారణంగా పలు దేశాలతో బాటు ఇండియా కూడా విమాన సర్వీసులను రద్దు చేయడంతో ఆ దేశంలోని అనేకమంది భారతీయ విద్యార్థులు, కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
కరోనా ప్రభావంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టి 'వందే భారత్ మిషన్' విజయవంతమవుతోంది. ఇందులో భాగంగా దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం 96 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వందే భారత్ మిషన్' చురుక్కుగా సాగుతుంది. కరోనా నేపథ్యంలో థాయ్లాండ్లో చిక్కుకుపోయిన 153 మంది భారతీయులు మంగళవారం 'వందే భారత్ మిషన్'లో భాగంగా ప్రత్యేక ఎయిరిండియా విమానంలో స్వదేశానికి బయల్దేరారు.
కువైట్ సర్కార్ భారతీయులకు షాక్ ఇచ్చింది. మన దేశానికి చెందిన ప్రయాణికులను కువైట్ లోకి అనుమతించమని ప్రకటించింది. కరోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాస్తుండడంతో ఆయా దేశాలు అంతర్జాతీయ విమాన రాకపోకలపై నిషేధం విధించాయి.
దేశంలో 18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కరోనా బారినపడి ఉండవచ్చని థైరోకేర్ ప్రైవేట్ ల్యాబ్ విడుదల చేసిన డేటా వెల్లడించింది. దేశంలో దాదాపు 15 శాతం మంది కరోనావైరస్ వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి వుండవచ్చని తమ డేటా సూచిస్తుందని థైరోకేర్ మేనేజింగ్ డైరెక్టర్ అరోకిస్వామి వేలుమణి తెలిపారు.