తెలుగు వార్తలు » Indian Stock Market
భారీ లభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభిమయ్యాయి. సెన్సెక్స్ తొలిసారి 49,000 మార్క్ను తాకింది. నిఫ్టీ సైతం అదే జోరును కొనసాగిస్తోంది. సోమవారం..
ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎగ్జిట్పోల్స్ తేల్చి చెప్పడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1422 పాయింట్లను దాటేసి 39,353 వేల మార్కును చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 421 పాయింట్లు దాటి 11,829 మార్క్ను చేరుకుంది. ఫలితంగా ఇన్వెస్టర్ల పంట పండింది. ఒక్క రోజులోనే ఏకంగా రూ.4 లక్షల కోట్�
విదేశీ పోర్టుఫోలియో మదుపరుల(ఎఫ్పీఐ)కు భారత స్టాక్ మార్కెట్పై మళ్లీ గురి కుదిరింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే భయంతో, ఈ సంస్థలు నిన్నటి వరకు మన మార్కెట్కు ముఖం చాటేశాయి. ఫిబ్రవరి నుంచి సీన్ మారిపోయింది. ఇపుడు మళ్లీ ఎడాపెడా కొనుగోళ్లకు దిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థలు భారత మార్కెట�