హెచ్యుఎల్ ఛైర్మన్ సంజీవ్ మెహతా అగ్నిపథ్ పథకాన్ని ప్రశంసించారు. యువ సైనికులు కావాలి అని అన్నారు. ఈ పథకం నుంచి వచ్చిన సైనికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి మేము సంతోషిస్తామని అన్నారు.
Ladakh Army Bus Accident: లడఖ్లో జరిగిన ప్రమాదంలో ఏడుగురు సైనికులు దుర్మరణం చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన సైనికులు..
భారత ఆర్మీ జవాన్లు, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో, జమ్మూ,కశ్మీర్ లోని ఎత్తైన ప్రాంతాలలో పహారా కాస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇండియన్ ఆర్మీ.
పరమశివుని చేతిలో త్రిశూలం..ఇప్పుడిక భారత బలగాల చేతుల్లో ఆయుధంగా మారనుంది. డ్రాగన్ ఆర్మీకి షాకిచ్చేందుకు త్రిశూల్, వజ్ర పేర్లతో ప్రాణహాని కలిగించని ఆయుధాలను భారత సైన్యం సిద్ధం చేసుకుంటోంది.
Battle of Haifa: మన చరిత్ర చెప్పని భారతీయ సైనికుల ధైర్య సాహసాలు, యుద్ధ నీతి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ధీరత్వం.. విదేశీయుల పాఠ్యంశాల్లో పొందుపరిచారు. అక్కడవారు పిల్లలకు..
India-China: భారత్ - చైనా సరిహద్దుల్లో వివాదం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ..
ఇండియాతో గల సరిహద్దు ప్రాంతాలకు తమను పంపుతున్నందుకు చైనా సైనికులు కొందరు ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్దకు తమను పంపడం పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారని..