తెలుగు వార్తలు » Indian Railways Good News
ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. ఉచితంగా టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే మొత్తం ఫ్రీగా కాదండోయ్.!
ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. దసరా, దీపావళీ దృష్ట్యా ప్రయాణీకుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని స్పెషల్ ట్రైన్స్ను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది.
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రైల్వేశాఖ దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే దసరా, దీపావళి పండగ సీజన్..
ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే దసరా, దీపావళి పండగ సీజన్ షురూ కానుండటంతో.. జోన్ల వారీగా కొత్తగా 39 రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ ఆమోదముద్ర వేసింది.
ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది. అక్టోబర్, నవంబర్ పండగ సీజన్ను దృష్టిలో పెట్టుకుని 200 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్దమవుతోంది.