తెలుగు వార్తలు » Indian Railways Announcement
2021 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని ప్యాసింజర్, రెగ్యులర్, లోకల్ రైళ్లను రైల్వేశాఖ పట్టాలెక్కించనున్నట్లు ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...
Normal Trains Update: దేశవ్యాప్తంగా అన్లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ప్రయాణాలు బాగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రత్యేక రైళ్లు మాత్రమే తిరుగుతుండటంతో..
Good News For Train Passengers: రైల్వే ప్రయాణీకులకు కేంద్ర రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. రిజర్వేషన్ టిక్కెట్ల క్యాన్సిలేషన్...
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చిలో కేంద్రం దేశమంతా లాక్డౌన్ ప్రకటించింది. కొన్ని నెలలు పూర్తి స్థాయిలో రైలు సర్వీసులను నిలిపివేసినా..
అత్యవసర పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. ప్రస్తుతం నడుపుతున్న 230 స్పెషల్ ట్రైన్స్లో 3 రైళ్లు మినహాయించి మిగిలిన వాటిల్లో బెర్తులు జూన్, జూలై నెలలకు గానూ అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. జూలై చివరి వారం వరకు ఈ రైళ్లలో బెర్తులు ఖాళీ ఉంటాయని.. టికెట్ బుక్ చేసుక
జూన్ 1 నుంచి 200 ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, రోగనిరోధక శక్తి లోపం ఉన్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్ల పైబడిన వృద్దులు అత్యవసరం అయితేనే రైళ్లలో ప్రయాణించాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. కాగ�
రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ గడువును పెంచుతూ గురవారం కీలక ప్రకటనను జారీ చేసింది. గతంలో స్పెషల్ ట్రైన్స్ అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు 30 రోజులు మాత్రమే ఉండగా.. ఇప్పుడు దాన్ని 120 రోజులకు పెంచింది. మే 12వ తేదీ నుంచి తిరిగే 30 ప్రత్యేక రాజధాని తరహ రైళ్లు, 200 ప్యాసింజర్ ట్రైన్స్కు ఈ రూ�
జూన్ 1 నుంచి 200 స్పెషల్ ప్యాసింజర్ ట్రైన్స్ను నడపనున్న రైల్వేశాఖ.. ఆ రైళ్ల టికెట్లను ఇకపై పోస్టాఫీసులు, యాత్రి టికెట్ సువిధ కేంద్రాలు, IRCTC ఏజెంట్ల, PRS కౌంటర్ల ద్వారా బుక్ చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. అలాగే మే 12 నుంచి రాజధాని రూట్లలో నడుపుతున్న 30 రైళ్లకు కూడా 30 రోజులు ముందుగా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింద