తెలుగు వార్తలు » indian people
ప్రపంచమంతా ఒక గ్రామంగా మారుతున్న తరుణంలో వలస అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఆర్థిక ఇబ్బందులు, చేసుకునేందుకు సరైన పని దొరక్క వలసబాట పడుతుంటారు...
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటున్నారు. అత్యవసర అవసరాలకు మినహా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలంతా ఆన్లైన్ షాపింగే చేస్తున్నారు. అయితే లాక్డౌన్ అనంతరం కూడా ఈ అధిక శాతం వినియోగదారులు..
అమెరికా ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ ఇటీవలి తన భారత పర్యటనను మరిచిపోలేకపోతున్నారు. ఈ మధ్యే తన భర్త, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించిన అనుభూతిని తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్న ఆమె.