తెలుగు వార్తలు » Indian National Congress
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ వరకు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది....
కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ హితం కోసం గొంతెత్తడానికి తమ పార్టీ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుందని హామీ ఇచ్చారు. సత్యం, సమానత్వం కోసం పనిచేస్తామని చెప్పుకొచ్చారు...
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము దేశానికి చేసిన సేవలను, తమ సుదీర్ఘ చరిత్రను హైలైట్ చేస్తూ వీడియోలను విడుదల చేసింది. 'ధరోహార్' పేరిట విడుదల చేసిన..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు-2019పై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. బిల్లుకు వ్యతిరేకంగా అసోం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారత్ బచావ్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని రాంలీలా �
ఢిల్లీ: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ వీడింది. పార్టీ పగ్గాలను సోనియా గాంధీకే అప్పగించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాను ఎంపిక చేసినట్లు ఆజాద్ ప్రకటించారు. త్వరలో పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంకా గాంధీ, గులా
ఢిల్లీ: నేడు జరుగుతున్న ఏడవ విడత ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియబోతోంది. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో భాగస్వాములైన మహిళలందరికీ సెల్యూట్ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఆదివారం ట్వీట్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన మహిళా అభ్యర్థులతో పాటు పెద్ద ఎత్తున్న ఓటింగ్లో పాల్గొన్న మహిళలకు వందనాలంటూ ఆ
గత ఐదేండ్లలో యువతకు, రైతులకు తీరని నష్టం ప్రజాస్వామ్య సంస్థలన్నీ ఛిన్నాభిన్నం దేశాన్ని మాంద్యంవైపు నడుపుతున్నారు పెద్ద నోట్ల రద్దు దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం విభజన రాజకీయాలకు, విద్వేషానికి బీజేపీ పర్యాయపదం ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధికారం నుంచి సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ
న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కురువృద్ధుడు, అగ్ర నేత ఎల్కే అద్వాణి ప్రాతినిథ్యం వహిస్తున్న గుజరాత్లోని గాంధీనగర్ స్థానంలో అమిత్ షా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అద్వాణీని పార్టీ పక్కనపెట్టిందనే విమర్శలు రావడంతో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ఉమాభారతి స్పందించారు. ‘ఎన్నికల్లో ప�