లాహోర్: భారత్ సినిమాల్ని పాకిస్థాన్లో పూర్తిగా నిషేధించాలని షేక్ మహ్మద్ లతీఫ్ అనే వ్యక్తి లాహోర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2016 ఫెడరల్ గవర్నమెంట్ దిగుమతి విధానం ప్రకారం ఇండియా సినిమాల ప్రసారాన్ని నిషేధించాలని కోరాడు. ఫిబ్రవరి 24న పుల్వామా దాడి తర్వాత ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ భారత్లో పాకిస్థాన�