తెలుగు వార్తలు » Indian Medical Association
వివాదాస్పదమైన పతంజలి సంస్థ వారి కొరొనిల్ విషయంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎం ఏ) తప్పు పట్టడంపట్ల ఈ సంస్థ స్పందించింది.
కరోనా వైరస్ నివారణలో తమ కొరొనిల్ మందు అద్భుతంగా పని చేస్తుందంటూ యోగా గురు బాబా దేవ్ చెప్పుకోవడంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ ఎంఎ) భగ్గుమంది..
ఆయుర్వేద వైద్యులు కూడా ఆధునిక ఆపరేషన్లు చేసేందుకు పర్మిషన్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా నిరసన చేపట్టింది...
ఆధునిక వైద్య వృత్తిని పునరుద్ధరించడానికి మిక్సోపతికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళనకు సిద్దమవుతోంది.
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఈ ఏడాది కొత్తగా 56 పీజీ వైద్య సీట్లు మంజూరయ్యాయి. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్) మొదలైందన్న వార్తలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొట్టిపారేసింది. ఈ విధమైన ప్రకటనలను తాము విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఈ దశ ప్రారంభమయిందా అన్న విషయాన్ని..
దేశంలోని ఆస్పత్రుల్లో రోగులకు సేవలందిస్తున్న డాక్టర్ల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఇందులో మరో ఆలోచనకు తావు లేదని హోం మంత్రి అమిత్ షా అన్నారు. బుధవారం కొందరు డాక్టర్లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ ఎం ఏ) ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటరాక్ట్ అయిన ఆయన.. ముఖ్యంగా కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న వై�
కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ భారత్ లోనూ విజృంభిస్తోంది. కాగా.. కరోనాపై పోరాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులకు
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులన్నీ మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్లంతా బంద్ పాటిస్తున్నారు. నిమ్స్లో ముందస్తు ఎంపిక చేసుకున్న శస్త్రచికిత్సలకు హాజరు కామని వైద్యులు వినతిపత్రం అందజేశారు. ఇక
తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులన్నీ మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్లంతా ఒకరోజు బంద్ పాటిస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతామని జూడాలు ప్రకటించారు. అయితే ముందే ఎంపిక చేసుకున్న శస్త్రచి�