తెలుగు వార్తలు » Indian Market
Today Gold Price: దేశీయంగా బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నాయి. తాజాగా మరోసారి పసిడి ధర భారీగా పడిపోయింది. పది గ్రాముల గోల్డ్ రేట్
భారతదేశంలో వేడుక ఏదైనా బంగారం కొనాల్సిందే... పేదవారి నుంచి ధనికుల వరకు అందరి వినిమయ వస్తువు పుత్తడి. అయితే బంగారం
ప్రముఖ భారత టెలికాం సంస్థ వోడాఫోన్.. త్వరలో వినియోగదారులకు షాకింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సంస్థ తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతుండటంతో.. ఇక భారత్లో సర్వీసులకు బైబై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది. ” వోడాఫోన్ సంస్థ.. ఇక ఎప్పుడో తన మూఠాముల్లె సర్దుకుని భారత్కు బై�
పసిడి పైపైకి ఎగబాకుతూ.. అర లక్షకి చేరువలో ఉంది. అలాగే.. ఇప్పటి వరకూ వెండి ధరలు కూడా 40 వేలకు పైగా పెరుగుతూ.. 50 వేలకు పైగా చేరువయ్యింది. మొదటి నుంచీ.. కాస్త అటూ.. ఇటూగా.. పెరుగుతూ ఉన్నా.. కేంద్ర బడ్జెట్ ప్రేవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరీ పెరుగుతూ.. వినియోగదారులకు షాకిస్తున్నాయి. అయితే.. కాస్త ఊరటనిస్తూ.. కేజీ వెండి ధర దాదాపు రూ.1,200
బంగారం ధరలకు రెక్కలొచ్చాయో.. ఏమో తెలీదు కానీ.. కొద్ది రోజులుగా.. పసిడి ధరలు మిన్నంటుతున్నాయి. 30 వేల రూపాయల నుంచి.. ఇప్పుడు 41 వేలకి చేరాయి. మొదటి నుంచీ.. కాస్త అటూ.. ఇటూగా.. పెరుగుతూ ఉన్నా.. కేంద్ర బడ్జెట్ ప్రేవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరీ పెరుగుతూ.. బంగారం ప్రియులకు షాకిస్తున్నాయి. ఇప్పుడు ఆల్టైమ్ హై రేటు పెరిగి.. కొండమీదకె
ఇండియన్ మార్కెట్లో యాపిల్ డివైజ్లకు ఉన్నక్రేజ్ చెప్పనక్కర్లేదు. వినియోగదారులకు యాపిల్పై ఉన్నఆసక్తిని ఇప్పుడు మరింత రెట్టింపు చేస్తోంది. ఇకపై యాపిల్ సొంత ఆన్లైన్ స్టోర్ ద్వారా అమ్మకాలు చేపట్టనుంది. యాపిల్ తన ఐఫోన్లు, వాచ్లు, మాక్బుక్స్, ఇతర ఉత్పత్తులను విక్రయించేందుకు ఇప్పటి వరకు థర్డ్పార్టీ సంస్థ