తెలుగు వార్తలు » Indian Man
హత్య కేసులో ఓ భారతీయుడిని దోషిగా తేల్చింది బ్రిటన్ కోర్టు. ఉమ్మి వేశాడన్న ఆక్రోశంతో కత్తితో పొడిచి చంపాడని.. గుర్జీత్ సింగ్ లాల్(36) అనే భారత వ్యక్తిని బ్రిటన్ కోర్టు సోమవారం దోషిగా తేల్చింది.
అరబ్ కంట్రీస్లో న్యాయవ్యవస్థ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చిన్న, చిన్న తప్పలకు కూడా అత్యంత కఠినతరమైన శిక్షలు వేస్తూ క్రైమ్ రేట్ పెరగకుండా అదుపుచేస్తూ ఉంటారు. తాజాగా అందుకు మరో సంఘటన ఉదాహారణగా నిలిచింది. రెండేళ్ల క్రితం రెండు మామిడిపండ్లు దొంగలించినందుకు గానూ ఓ భారత కార్మికుడికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ న్యాయ�