తెలుగు వార్తలు » indian high speed train
లక్నో: ప్రధాని మోదీపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఫైర్ అయ్యారు. దేశానికి బుల్లెట్ రైళ్లు అవసరం లేదని, సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్నారు. లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. మన ఇంటెలిజెన్స్ ఎందుకు విఫలమవుతుందని ఆయన ప్రశ్నించారు. పుల్వామా దాడిని గుర్తు చేస్తూ .. జవాన్ల కుటుంబాల
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ- వారణాసిల మధ్య పరుగులు పెట్టనున్న ఇంజన్ రహిత హైస్పీడ్ ట్రైన్ ను శుక్రవారం ప్రధాని మోడీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ ట్రైన్ కు వందేభారత్ గా నామకరణం చేశారు. ఈ రైలు ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ రైలు బోగీలోకి ఎక్కి సీట్లు, ప్రయాణికులకు కల్పించిన సౌకర్యాలను పరిశ�