తెలుగు వార్తలు » Indian Govt
ఈ ఏడాది మరో ప్రపంచ కప్ నిర్వహణకు భారత్ వేదిక కానున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ బోర్డు అప్పుడే తన అక్కసును ఓ రేంజ్ లో వినిపిస్తోంది. భారత్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో పాల్గొనడానికి..
రైతుల నిరసనలకు సంబంధించిన దాదాపు 500 కు పైగా ఖాతాలను ట్విటర్ బ్లాక్ చేసింది. వందలాది అకౌంట్లు తమ నిబంధనలను అతిక్రమించాయని పేర్కొంది.
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే.
దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం కలిపి 27 రాష్ట్రాల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. జనవరి 23 ఒక్క రోజులోనే....
పాకిస్థాన్ విడుదల చేసిన కొత్త మ్యాప్పై భారత్ స్పందించింది. పాక్ రూపొందించిన కొత్త మ్యాప్ను పాక్ మంత్రి వర్గం ఆమోదించడమనేది హాస్యాస్పదమని స్పష్టం చేసింది. భారత భూభాగాలను పాక్ తన..
భారత అంతరిక్ష కార్యక్రమం (స్పేస్ ప్రోగ్రాం) లో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది ? భారత ప్రభుత్వం ప్రస్తుతం ఇదే విషయమై యోచిస్తోంది....
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆరువేల మందికి పైగా దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. లక్షన్నర మందికి పైగా ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా మనదేశాన్ని కూడా ఈ వైరస్ వణికిస్తోంది. అయితే ప్రజల్లో భయాల్ని పోగొట్టడమే కాకుండా.. సహాయక చర్యలకోసం కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతాపం తెలిపారు. రేపు ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అతను విశాఖలో మీడియాతో మాట్లాడారు. అయితే వచ్చే ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో ఆడే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ తీసుకుంటుందో దానికి కట్టుబడ