తెలుగు వార్తలు » Indian farmers
PMKY Scheme: రైతుల ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేస్తోంది. వాటిల్లో ప్రధానంగా చూసినట్లయితే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు మిశ్రమ స్పందన ఎదురవుతోంది. ఒకవైపు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా నినదిస్తుండగా... మరోవైపు తాజాగా..
Budget 2021: దేశ రైతాంగానికి కేంద్రం తీపి కబురు చెప్పనుందా? కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు ఇచ్చే రూ.6 వేలను పెంచనున్నారా?
దేశ రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమైన వార్త. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోరి ప్రత్యేకంగా ఓ పెన్షన్ స్కీమ్ను తీసుకువచ్చింది.
రైతు లేనిదే మనిషి లేడు.. రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆరోగ్యంగా కడుపు నిండా....
ఇండియాలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా లండన్ లో ఆదివారం వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. కోవిడ్ 19 నిబంధనలను అతిక్రమించారంటూ అనేకమందిని పోలీసులు అరెస్టు చేశారు.
బిహార్లోని మధుబని జిల్లాలో ఒక వింత చోటుచేసుకుంది. ఆకాశంలోంచి పడిన ఒక అంతుచిక్కని పదార్థం రైతులకు భయంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళ్తే… రైతులు పొలంలో పని చేసుకుంటుండగా అకస్మాత్తుగా పెద్దశబ్దం వచ్చింది. దీంతో రైతులు ఏంటని చూస్తే బండరాయి మాదిరిగా ఉన్న ఒక పదార్థం పెద్దగా శబ్దం చేస్తూ ఆకాశంలోంచి
ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య పలు అంశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ మీద కోపంతో భారత్ తీసుకున్న పలు నిర్ణయాల్లో వ్యాపార పరమైనది ఒకటి. పాకిస్థాన్ నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని 200 శాతం పెంచింది. దీంతో అది పాక్కు చాలా నష్టం కలిగిస్తోంది. దీంతో భారత్లో పాక్ బోర