తెలుగు వార్తలు » Indian fans
ఐసీసీ ప్రపంచకప్ 2019 నేపథ్యంలో కోహ్లీసేన తుదిపోరుకు చేరుతుందని భావించి భారత అభిమానులు ఫైనల్ మ్యాచ్ టికెట్లను ముందుగానే కొనుగోలు చేశారు. లార్డ్స్ మైదానంలో 30వేల సామర్థ్యం ఉంది. దాంట్లో దాదాపు 80 శాతం టికెట్లు భారత అభిమానులే కొన్నట్లు సమాచారం. అనూహ్యంగా ఫైనల్ ఇంగ్లాండ్×న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. దీంతో ఇంగ్లాండ�
ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నిలో భారత జట్టు ఆడే మ్యాచుల్లో భారీసంఖ్యలో భారత అభిమానులతో ఇంగ్లాండ్ మైదానాలు నిండిపోనున్నాయి. ప్రపంచకప్లో జూన్ 5వ తేదీ నుంచి భారత్ జైత్రయాత్ర మొదలు కానుంది. దాదాపు నెలన్నరపాటు జరిగే ఈ క్రికెట్ సంబరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు, కార్పొరేట్ సంస్థలు ఛలో లండన్ అంట