తెలుగు వార్తలు » indian embassy
ఫిబ్రవరి 20 వరకు అన్ని రకాల కాన్సులర్ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు యూకేలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం ప్రకటించింది.
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ను ఆవిష్కరించినట్లు రష్యా ప్రకటించుకుంది. మాస్కోలోని గమలేయా ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్ను ఈ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకొస్తామని రష్యా చెబుతోంది. ఈ వ్యాక్సిన్పై పలు దేశాలు ఆశలు పెట్టుకున్నాయి. భారత్ కూడా ఈ టీకాకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలి�
అమెరికాలో.. భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి రవి కోట నియమితులయ్యారు. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రవి కోట వాషిగ్టంట్ (డీసీ)లోని
కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
సూడాన్లో ఘోరం జరిగింది. రాజధాని ఖర్తూమ్లో ఓ సిరామిక్ ఫ్యాక్టరీలో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోగా, 130మందికి పైగా గాయపడ్డారు. వారిలో 18 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి భారత ఎంబసీ ప్రకటించింది. మరో 16 మంది గల్లంతయ్యారని.. వారిలో కొంతమంది చనిపోయిన ఉండవొచ్చని వారు వెల్లడిం�
ఉపాధి కోసం యుఏఈకి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన పలువురు భారతీయులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సొంత ఊళ్లలో ఉపాధి లేక దేశ వ్యాప్తంగా సుమారు 300 మంది యుఏఈ లో కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. ఇటీవల కంపెనీ యాజమాన్యం మారడంతో వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. జీతాలు లేక, అక్కడ గదుల్లో ఉండలేక నరకయాతన అనుభవించారు. చివరికి స్వస్థలాలక�