తెలుగు వార్తలు » indian cricketer
రాజకీయాల్లోకి వచ్చే క్రికెటర్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా భారత క్రికెటర్ మనోజ్ తివారి రాజకీయ తీర్థం పుచ్చుకోనున్నారు.
India vs England: ‘యోగా’కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుషులు తమ..
టీమ్ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన సోషల్ మీడియా బయో నుంచి 'ఇండియన్ క్రికెటర్' అనే పదాన్ని తొలగించాడు అంటూ పెద్ద ఎత్తున వైరల్గా మారింది. దీంతో అభిమానుల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి.
టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ప్రముఖ యూట్యూబర్, డాక్టర్, కొరియోగ్రాఫర్ ధనుశ్రీ వర్మను చాహల్ మనువాడబోతున్నారు.
దక్షిణాదిన మోస్ట్ బ్యాచులర్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. 38 సంవత్సరాలున్న ఈ అమ్మడు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 15సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. త్వరలో నిశ్శబ్దం అనే చిత్రంతో అనుష్క ప్రేక్షకులను పలకరించబోతోంది. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే టీమిండియాకు
ఫేక్ బర్త్ సర్టిఫికేట్ పెట్టి క్రికెట్ టోర్నీల్లో ఆడినందుకు క్రికెటర్పై బీసీసీఐ వేటు వేసింది. తప్పు చేసినందుకు అతడిని రెండేళ్ల పాటు దేశవాళీ సీజన్లలో క్రికెట్ ఆడకూడదంటూ ఆదేశించింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్ సంఘంకు తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ తరఫున క్రికెట్ ఆడే ప్రిన్స్ రామ్ నివాస్ 1996లో జన్మించాడు. సీబ�
టీమిండియా ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇకపై క్రికెట్కు కాస్త గ్యాప్ ఇవ్వనున్నాడు. సిల్వర్ స్రీన్పై తన ఫేట్ టెస్టు చేసుకోబోతున్నాడు. తమిళ సూపర్స్టార్ విక్రమ్తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు విక్రమ్. ఈ విషయాన్ని ఈ క్రేజీ క్రికెటర్ స్వయంగా ట్విటర్లో పేర్కొన్నాడు. అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్
వారిద్దరూ టీమిండియా తాజా మాజీ ఆటగాళ్లు. ఒకరు డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్మెన్ గౌతమ్ గంభీర్ కాగా మరొకరు ప్రమాదకర ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. వీరిద్దరూ కూడా మంచి మిత్రులు. అందుకే యూవీకి ట్రిబ్యూట్గా..అతడి జెర్సీ నంబర్ 12ని మరెవరికీ కేటాయించకుండా దానికి రిటైర్మెంటివ్వాలని గంభీర్ బీసీసీఐని కోరినట్లు సమాచారం. భారత జట�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ పలుకుతున్నాడంటూ గురువారం వార్తలు షికారు చేశాయి. అయితే అవన్నీ రూమర్సే అని తర్వాత తేలిపోయింది. ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ చేసిన ట్విట్టర్లో చేసిన పోస్టు వైరల్ అయింది. ప్రముఖ అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో పాపులర్ డైలాగ్ ‘నాట్ టుడే’ పేర�
డోప్ టెస్ట్లో విఫలమయ్యాడన్న ఆరోపణలతో యువ సంచలనం పృథ్వీ షాపై బీసీసీఐ ఎనిమిది నెలల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో షా వాడిన దగ్గు మందులో నిషిద్ధ ఉత్ప్రేరకం టెర్బుటాలిన్ ఉందంటూ అతడిపై తాత్కాలిక వేటు వేసింది భారత క్రికెట్ బోర్డు. ఆ తరువాత షా డోపింగ్ టెస్�