తెలుగు వార్తలు » indian council of medical research
నిపుణుల కమిటీ సిఫార్సుపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా - డీసీజీఐ తుది నిర్ణయం తీసుకుంది.
Corona Vaccine India: ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్తో పాటు..భారత్ బయోటెక్ తయారు చేస్తోన్న కోవాగ్జిన్ టీకాలకు డీసీజీఐ..
తెలంగాణలో కరోనా ప్రభావంపై రెండో విడత ICMR-NIN సర్వే ముగిసింది. జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మూడు రోజులపాటు ఈ సర్వే నిర్వహించారు. వైద్య సిబ్బంది ఆయా జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు.
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు.. దేశంలో మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్లో ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మంగళవారం నాడు తెలిపింది. మూడు కూడా భారత్కు చెందిన..
కరోనా మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు వేలల్లో పెరుగుతున్నాయి. ఇప్పటికే పదకొండు లక్షలు దాటిన కేసుల సంఖ్య.. పన్నెండు లక్షలకు చేరువైంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా..
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదకొండున్నర లక్షలు దాటింది. ఇక కరోనా బారినపడి..
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 1016 ల్యాబ్ల్లో
కోవిద్-19 మహమ్మారి విల తాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి సోకి దాదాపు 3 లక్షల మంది ప్రాణాలను బలిగొంది. జన్యు ఉత్పరివర్తనాల వల్ల
విషమ స్థితిలో ఉన్న కరోనా రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని నిన్న.మొన్నటివరకు భావించిన ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ కి ఢిల్లీ లోని ఎయిమ్స్ (అఖిలభారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ) సమాయత్తమవుతోంది...