తెలుగు వార్తలు » Indian Citizenship
Indian Citizenship: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
పది సంవత్సరాలకు పైగా నివాసం ఉంటోన్న 34మంది పాక్ శరణార్థులకు రాజస్థాన్ ప్రభుత్వం భారత పౌరసత్వం కల్పించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ రాజీవ్ స్వరూప్ అధికారికంగా ధ్రువీకరించారు. పది సంవత్సరాలకు పైగా వారు దేశంలోనే నివసిస్తున్నారని.. వారిలో 19 మంది బర్మార్, 10 మంది పలి, ఐదుగురు జలోర్ జిల్లాల నుంచి వచ్చారని �
తెలంగాణలో నివాసం ఉంటున్న పాకిస్థాన్కు చెందిన ఓ మహిళకు భారత పౌరసత్వం లభించింది. నిజామాబాద్లోని హైమర్పూరా కాలనీలో నివాసం ఉంటున్న సదరు మహిళకు అధికారులు భారత పౌరసత్వ పత్రాలను అందజేశారు. వీసాపై ఇండియాకు వచ్చిన ఆమె.. 1988లో నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తనకు భారతీయ పౌరసత్వం కల్పించాల్సిందిగ