స్నేహ రాణా, తానియా భాటియా, షెఫాలి వర్మ లు ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో చిరస్మరణీయమైన ప్రదర్శనతో టీమిండియాను డ్రాతో గట్టేక్కించేలా కీలకపాత్ర పోషించారు.
ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 34 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఫైనల్లో భారత మహిళా జట్టు బోల్తా పడింది.
దుబాయ్: ఐసీసీ ప్రకటించిన అంతర్జాతీయ మహిళా క్రికెట్ వన్టే ర్యాంకింగ్స్లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానా, బౌలర్ జులన్ గోస్వామి టాప్ స్థానాలను నిలుపుకున్నారు. ఐసీసీ శుక్రవారం ప్లేయర్స్తో పాటు, టీమ్ ర్యాంకింగ్స్ను కూడా ప్రకటించింది. మంచి ఫామ్ను కొనసాగిస్తున్న స్మృతి మంధానా తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది
ముంబై: రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో… ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో పాల్గొనే భారత మహిళల టి20 జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తుంది. గువాహటిలో మార్చి 4, 7, 9వ తేదీల్లో ఇంగ్లండ్తో భారత్ మూడు టి20 మ్యాచ్లు ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్ పేసర్ అర