ప్రస్తుత టీ20 సిరీస్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చాహల్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపిస్తున్నారు.
మొదటి రెండు మ్యాచ్లలో భారత్ ఓడిపోయి, మూడో మ్యాచ్ నుంచి గేమ్లోకి వచ్చింది. నాలుగో మ్యాచ్లోనూ గెలిచింది. అలాగే ప్రస్తుతం సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్..
Dinesh Karthik: సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టి20 మ్యాచ్లో తన బ్యాటింగ్ మెరుపులతో దినేశ్ కార్తిక్ మరోసారి హీరో అయ్యాడు. బౌలింగ్లో ఆవేశ్ ఖాన్ నిప్పులు చెరిగినప్పటికి....
IND Vs SA 4th T20: దక్షిణఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-2తో సమం చేసింది టీమిండియా. సిరీస్ చేజారకూడదంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో యువ భారత్ జూలు విదిల్చింది. రాజ్కోట్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో సఫారీలను..
India vs South Africa: తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 170 పరుగుల టార్గెట్ను ఉంచింది.
India vs South Africa T20: మూడో మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించడం ద్వారా భారత్ ఈ సిరీస్లో విజయాల ఖాతాను తెరిచింది. అయినప్పటికీ సిరీస్లో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈమ్యాచ్ పంత్ సేనకు చాలా కీలకం.
పంత్ పేలవమైన ఫామ్ చూసి.. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ కూడా టెన్షన్ పడటంతో అతడిని రిథమ్లోకి దించే పనిని స్వయంగా హెడ్ కోచ్ తీసుకున్నాడు. రాజ్కోట్ టీ20కి ముందు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ ఆటగాడితో చాలా సమయం గడిపాడు.
IND VS SA, 4th T20I: ఢిల్లీ, కటక్లలో ఖంగుతున్న టీమిండియా విశాఖపట్నంలో మాత్రం విజయ ఢంకా మోగించింది. చావో రేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్లో సమిష్ఠిగా రాణించి 48 పరుగుల తేడాతో విజయం సాధించింది..
శుక్రవారం రాజ్కోట్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ20 (IND VS SA, 4th T20I) జరగనుంది. సిరీస్లో టీమ్ ఇండియా 1-2తో వెనుకంజలో నిలిచింది. దీంతో నాల్గవ మ్యాచ్లో ప్లేయింగ్ XIలో కీలక మార్పు రానున్నట్లు తెలుస్తోంది.
క్రికెట్ సౌతాఫ్రికా (CSA) విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో, ఐడెన్ మర్క్రమ్ మిగిలిన రెండు టీ20 మ్యాచ్లకూ దూరం కానున్నట్లు తెలిపింది.