తెలుగు వార్తలు » India vs South Africa
మార్చి 12 నుండి దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో ధర్మశాల వేదికగా గురువారం జరగనున్న తొలి వన్డేకి స్టేడియం ఖాళీగా దర్శనమివ్వబోతోంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్
India And South Africa Series: కరోనా వైరస్ ప్రభావం క్రీడారంగంపై భారీగానే పడిందని చెప్పాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రీడలు వాయిదా పడ్డాయి. అయితే క్రికెట్పై మాత్రం దాని ఎఫెక్ట్ పడలేదు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఆయా దేశ క్రికెటర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, భారత్లో కరోనా విజృంభిస్తుండటంతో సౌత్ఆఫ్రికా క్రికెట్
అంతర్జాతీయ క్రికెట్ను టీమిండియా శాసిస్తోందని అని చెప్పడంలో వింతేమీ లేదు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ జట్టు అద్భుత విజయాలు అందుకుంటోంది. ప్రత్యర్థి టీమ్ ఏదైనా.. కోహ్లీసేన చూసి బెంబేలెత్తిపోతున్నారు. రీసెంట్గా సఫారీలతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రిక�
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారిస్తూనే జట్టుకు కూడా చిరస్మరణీయ విజయాలన్నందిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు. టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత మాజీ సారథి మహ్మద్ అజారు�
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో రెండో రోజైన ఆదివారం ఆట ముగిసింది. ఈరోజు ఓవర్నైట్ స్కోరు 224/3తో మొదటి ఇన్నింగ్స్ని కొనసాగించిన భారత్ జట్టులో.. ఓపెనర్ రోహిత్ శర్మ (212: 255 బంతుల్లో 28×4, 6×6) డబుల్ సెంచరీ బాదగా, వైస్ కెప్టెన్ అజింక్య రహానె (115 బంతుల్లో 192 బంతుల్లో 17×4, 1×6) శతకం సాధించాడు. దీంతో.. టీ విరామాన�
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు వైజాగ్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ 203 పరుగుల తేడాతో విజయడంకా మోగించింది. ఇక రెండో టెస్ట్ కోసం ఇరు జట్లూ పుణే బయల్దేరాయి. అయితే ఎయిర్పోర్ట్ చేరుకున్న టీమిండియా క్రికెటర్లు మాత్రం వర్షంలో తడిసి ముద్దయ్య
విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై 203 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఏడాది తర్వాత స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయం నమోదు చేసింది. చివరి రోజున రెం�
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ నుంచి వైదొలిగిన కొద్ది రోజులకే టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇండియా ఫస్ట్ ఛాయిస్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వెన్ను గాయంతో సుమారు ఐదు నెలలు పాటు క్రికెట్కు దూరం కానున్నాడు. గత సెప్టెంబర్లో దుబాయి వేదికగా జరిగిన ఆసి�
వన్డేల్లో టీమిండియాకు ఓపెనర్గా ప్రాతినిధ్యం వహించి ఎన్నో రికార్డు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ.. ఇప్పుడు టెస్ట్ల్లో ఓపెనర్గా దిగి సఫారీలను ఆట ఆడుకుంటున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో హిట్మ్యాన్ అద్భుత (115; 174 బంతుల్లో, 12×4, 5×6) శతకం సాధించాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (84; 183 బంతుల్లో 11×4, 2×
వన్డే ప్రపంచకప్ అయిపొయింది. ప్రస్తుతం టీమిండియా దృష్టి వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్పైకి మళ్లింది. ఇందులో భాగంగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ సఫారీలతో జరిగిన చివరి టీ20లో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని విఫలమయ్యాడని చెప్పొచ్చు. ఫార్మటు ఏదైనా భారత్కు టాప్ ఆర్డర్ ప్రధాన బలం. ఓపెనర్లతో పాటు కెప్టె�