Coronavirus Outbreak: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కొనసాగుతున్న మూడు వారాల లాక్ డౌన్ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు రాజస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా నమోదైన 98 పాజిటివ్ కేసులు కలిపి మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 561కి చేరింది. ఇక ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ఎనిమిద�
COVID 19: తెలంగాణలో ఎండలు భగభగలాడుతున్నాయి. దీనితో గ్రేటర్ హైదరాబాద్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవికాలంలో తొలిసారిగా 37.0 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. వారం క్రితం 36.2 డిగ్రీలు ఉండగా.. నిన్న శుక్రవారం 37.0 డిగ్రీలు నమోదు కావడంతో పగలు భానుడు బగబగకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అటు కనిష్ట ఉష�
కరోనా విస్తరిస్తోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.