ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆజద్ హిందూ ఫౌజ్ దళపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా.. ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఆవిష్కరించారు.
ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియా గేట్ వద్ద ఇప్పటివరకు ఉన్న అమర్ జవాన్ జ్యోతి నేటి నుంచి జాతీయ యుద్ధ స్మారక జ్వాలతో కలిసిపోతుంది.
National War Memorial: దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 50 ఏళ్లుగా వెలుగుతున్న అమర్ జవాన్ జ్యోతి జ్వాల నేటినుంచి శాశ్వతంగా
India Q2 GDP: 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ GDP గణాంకాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో..
India Gate: న్యూఢిల్లీ ఇండియా గేట్. భారతదేశ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఇది దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీలో ఉంది. రాష్ట్రపతి భవన్కు కూతవేటు దూరంలో ఇండియా గేట్..
ప్రధాని మోడీ చేతుల మీదుగా పార్లమెంట్ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు మధ్యాహ్నం కొత్త భవనానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రాలకు చింతకాయలు రాలతాయో, రాలవో తెలియదు గానీ సాక్షాత్తూ ఓ కేంద్ర మంత్రిగారే కరోనాను 'వెళ్లిపొమ్మంటూ' ప్రార్థనలు చేశారు. ఈ వింత.. విడ్డూరం ముంబైలో జరిగింది. గత నెల 20 న ఇండియా గేట్ వద్ద ఓ ప్రేయర్ సెషన్ జరుగుతుండగా ..
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సోమవారం ఇండియా గేట్ వద్ద రెండు గంటలపాటు మౌన దీక్ష పాటించారు. పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేసి.. బాష్పవాయువు ప్రయోగించిన విషయం తెలిసిందే..యూనివర్సిటీ లైబ్రరీలో, బాత్ రూమ�
యూపీలోని ఉన్నావ్ లో 23 ఏళ్ళ రేప్ బాధితురాలి మృతిపై ఢిల్లీలో యువత గళమెత్తింది. ఆమె మరణానికి కారకులైన మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో విద్యార్థినులు, మహిళలు కదం తొక్కారు. మొదట కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వారు ఆ తరువాత ఇండియాగేట్ వద్దకు ప్రదర్శనగా రాగా.. పో�