దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు రెండు వేలు, పదిహేను వందలు లోపే నమోదైన కేసులు(Corona Cases) నేడు 1200కు చేరాయి. మరణాలు కూడా అదే స్థాయిలో తగ్గడం...
Covid Third Wave: థర్డ్ వేవ్ ముప్పు ఉంటుందా? ఉండదా? ప్రస్తుత పండుగ సీజన్ కోవిడ్ థర్డ్ వేవ్కు దారితీస్తుందా? ఇప్పుడు దేశంలోని చాలా మంది మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవి.
Surya Family: తమిళ హీరో సూర్య ఫ్యామిలీ మరోసారి పెద్ద మనస్సు చాటుకుంది. కోవిడ్పై పోరాటానికి తమిళనాడు ప్రభుత్వానికి రూ. కోటి విరాళం అంజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాన నిధి రూ.కోటి చెక్కును అందజేశారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. పలు రాష్ట్రాల్లో ఎందరో సామాజిక సేవకులు, యువకులు కరోనా బాధితులకు, వారి కుటుంబాలకు సహాయంగా ఉంటున్నారు.
ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలా మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రముఖ జాబ్స్ వెబ్ సైట్ ఇండీడ్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.
Covid-19 Study: కరోనా బారిన పడుతున్న ప్రజల సంఖ్య ఒక వైపు పెరుగుతోంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యక్తులు మళ్లీ వైరస్ బారిన పడే ప్రమాదమేకాక ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కరోనా మహమ్మారి నుంచి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు చేయాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. యూపీ రాజధాని లక్నో సహా మరో నాలుగు నగరాల్లో లాక్డౌన్ అమలు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.