India Corona: దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ కోరలు చాస్తోంది. రోజుకు వేలాది మందిని తన బాధితులుగా మార్చుకుంటోంది. బుధవారం సుమారు 13 వేల మంది ఈ మహమ్మారి బారిన పడగా.. గురువారం (జూన్ 23) ఏకంగా 17,336 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
Corona virus: ఇప్పటికే మూడు దఫాలుగా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నాలుగో వేవ్ అనుమానాలను నిజం చేస్తూ..
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 4,270 మంది వైరస్ బారినపడ్డారు. ఒక్కరోజే 15 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.
కరోనా (Corona) విజృంభణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళిని వణికిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పుంజుకుంటున్న ఈ మహమ్మారి వ్యాప్తి పట్ల పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో కరోనా ముప్పు ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్ఓ...
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలల క్రితం భారీ స్థాయిలో నమోదై.. మూడో వేవ్ కు కారణమయ్యాయి. అయితే ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుదల...