భారతదేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల దృష్ట్యా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం దేశంలో కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ పరిస్థితిని సమీక్షించారు.
దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల మధ్య కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గురువారం నిపుణుల బృందంతో సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Coronavirus: గత కొన్ని రోజులుగా దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజుతో పోలిస్తే కరోనా కేసులు 22.4 శాతం తగ్గాయి..
ప్రస్తుతానికి అయితే కరోనా వైరస్ అదుపులోనే ఉంది. రోజువారీ కేసులు వెయ్యికి అటు ఇటుగా నమోదవుతున్నాయి. కాకపోతే ఢిల్లీలోనే అనూహ్యంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
India Corona Updates: దేశంలో థర్డ్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. ఫలితంగా రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. భారత వైద్యారోగ్య మంత్రిత్వ..
India Coronavirus Updates: దేశంలో కరోనావైరస్ వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. నిత్యం కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇటీవల ఎన్నడూ లేని విధంగా మూడు లక్షలకు పైగా రోజువారి కేసులు నమోదయ్యాయి.