నిర్మాణ రంగంపై ధరల భారం పడుతోంది. నిర్మాణానికి సంబంధించి దాదాపు ప్రతి వస్తువు పెరిగింది. అటు మేస్త్రీ కూలీ కూడా పెరిగింది. తాజాగా ఇప్పుడు సిమెంట్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ.20-30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 2 నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు �
మీరు ఇల్లు కట్టుకుంటున్నారా అయితే మీకిది శుభవార్తే.. ఎందుకంటే సిమెంట్ ధరలు తగ్గాయి. బస్తాకు రూ.40 తగ్గింది. సిమెంట్ ధర తగ్గడానికి గిరాకీ పడిపోవడమే కారణమని తెలుస్తుంది...