తెలుగు వార్తలు » Income Tax Slabs and Rates 2019
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పలు కొత్త పథకాలకు బడ్జెట్లో శ్రీకారం చుట్టారు. దేశంలోని అన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా కొత్తగా ‘హర్ ఘర్ జల్’ పథకాన్ని ప్రవేశపెడుతుననట్లు మంత్రి ప్రకటించారు. చైనా, అమెరికా తర్వాత మనదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని నిర్మల సీతారామన్ తెలిపారు. ఫేమ్ స్కీమ్ ఫ�
కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద, మధ్య తరగతి మహిళలకు పెద్ద పీట వేశారు. ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు రూ.లక్ష వరకు రుణం ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతే కాకుండా స్వయం సహాయక గ్రూపులలో సభ్యత్వం ఉన్న మహిళలకు రూ.5వేల వరకు ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఇవ్వనున్
కేంద్ర బడ్జెట్పై రక్షణశాఖమంత్రి రాజ్నాథ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రానున్న కాలంలో దేశ ముఖచిత్రాన్ని మార్చివేసేలా ఉందన్నారు రాజ్నాథ్ సింగ్. కేంద్ర బడ్జెట్పై ఆయన ప్రశంసలజల్లు కురిపించారు. ఈ బడ్జెట్ అన్నివర్గాల వారికి ఎంతో మేలుచేయనుందన్నారు. దీన్ని సామాజిక,
కేంద్ర బడ్జెట్పై ప్రధాని మోదీ స్పందించారు. దేశంలో ప్రతి పౌరుడికి మేలు చేకూర్చే బడ్జెట్ ఇది అన్నారు ప్రధాని. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ఈ బడ్జెట్ రూపొందించారని, నవభారతానికి ఇది రోడ్ మ్యాప్లా ఉపయోగపడనుందన్నారు ప్రధాని. ఈ బడ్జెట్తో మధ్య తరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. మౌలిక వసతుల �
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని రాయితీలు ఇస్తూనే..మరికొన్ని ‘ షాకింగ్స్ ‘ కూడా ప్రకటించారు. అయితే మెజారిటీ ప్రజల ఆశలమీద ఈ బడ్జెట్ నీళ్లు చెల్లిందని, భారీ పథకాల ప్రకటనలేవీ లేవని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్ను చెల్లింపుదారులకు కొన్ని మినహాయింపులు, కొ�
2019-20 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రత్యేకతను చూపారు. దేశ ఆర్ధిక మంత్రిగా ఆమె తొలి బడ్జెట్ ప్రసంగం చేస్తూ సంఘ సంస్కర్త బసవేశ్వరుని ప్రవచనాలను చదివి వినిపించారు. మధ్య యుగాలనాటి కాలంలో అనేక సాంఘిక దురాచారాలపై బసవేశ్వరుడు పోరాటం చేశాడు. ఆయన చెప్పిన కొన్ని ప్రవచనాలను కేంద�
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీకి సాయం చేస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని, పోలవరం, రాజధాని ప్రస్తావనే లేదని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్లో ఏపీకి అదనంగా �
మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగుల ఆశలపై నీళ్లుజల్లింది. వరాలు ఉంటాయని ఆశించిన వీరికి మరింత వడ్డింపు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను శ్లాబ్ల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఉద్యోగులు సహా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శ్లాబ్లను కేంద్రం తగ్గిస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పుడు వారికి నిర
2019-20సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో పెట్రోల్, డీజీల్, బంగారం, ఆటోపార్ట్స్ ధరలు, ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్, సీసీ టీవీ కెమెరా, జీడి పప్పు, ఇంపోర్టెడ్ పుస్తకాలు, పీవీసీ, ఫినాయిల్ ఫ్లోరింగ్, టైల్
పసిడి ధరలు మరింత పెరగనున్నాయి. పార్లమెంటులో శుక్రవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో.. మహిళలకు చేదైన ఈ విషయం ప్రకటించారు. బంగారం సహా ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో బంగారు ఆభరణాలు మరింత ప్రియం కానున్నాయి. అంతర్జాతీయ మార్