Inflation: ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం అంచనాలను 6.7 శాతానికి సవరించింది.
Wheat Price: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం (Ukraine-Russia War) ఉధృతంగా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్పై యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముడిచమురుతో సహా అన్నీ..
అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ పీక్ స్టేజికి చేరుతోంది. ఈ ‘ వార్ ‘ పేరిట అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్ట జూస్తే తామేమీ చేతులు ముడుచుకుని కూచోబోమని, తాము కూడా చివరివరకు పోరాడతామని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో మేం విశ్వసనీయత లేని (డొ�
ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యుద్ధం జరుగుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. భారత ప్రభుత్వం కూడా పాక్కు వ్యతిరేకంగా పావులు కదుపుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఈ విషయంపై స్పందించారు. ఆ దేవుడికే తెలియాలి ముందుగా రికార్డ్
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు వ్యతిరేకంగా భారత్ ప్రతీకార చర్యలు ముమ్మరం చేసింది. యుద్ధం చేయకుండానే యుద్ధం చేసి ఓడించినంత పని చేసేందుకు నడు బిగించింది. ఆర్ధిక యుద్ధానికి తెర లేపింది. పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కశ్మీర్లోని పుల్వామాలో జరిపిన ఉగ్రదాడిలో 40 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జ�