తెలుగు వార్తలు » IMD
తెలంగాణలో గత మూడు రోజులుగా చలి పులి పంజా విసురుతుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతున్నా.. రాత్రిల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి నమోదవుతున్నాయి. తూర్పు, ఈశాన్య దిశల...
దేశవ్యాప్తంగా గాలుల తీవ్రత పెరుగుతుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. అటు దేశ రాజధానిని కరోనాతో పాటు చలి వణికిస్తోంది.
నివర్కు కొనసాగింపుగా పుట్టుకొచ్చిన బురేవి తుపాన్ రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. ఈ తుపాన్ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామనాథపురం మీదుగా దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో...
ఇప్పటికే నివర్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఆ ప్రభావం నుంచి కోలుకోక ముందే మరో ఉపద్రవం ముంచుకొస్తుందంటూ..
నివర్ తుఫాన్ క్రమంగా వాయువ్య దిశగా తరలుతున్నట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
నివార్ ప్రస్తుతం బెంగాల్ బేలోని పుదుచ్చేరికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని సముద్ర తీరం అధికంగా ఉన్న...
దేశ ఆర్థిక రాజధాని ముంబై గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉపిరి పీల్చుకోలేక పోతోంది. అటు అధికారులు మాత్రం మరో వాన గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్ నుంచి దక్షిణ చత్తీస్గఢ్ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తువరకూ..
మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ఉగ్రరూపం దాల్చాయి.