Punjab Elections 2022: అక్రమ మైనింగ్ ఆరోపణలపై క్లీన్ చిట్ పొందిన పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్..
Dhulipalla Narendra Kumar: అక్రమ మైనింగ్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరు జిల్లాలోని సుద్దపల్లి క్వారీల దగ్గర ఆందోళన చేపట్టారు.
టీడీపీ నిజ నిర్థారణ కమిటీ రేపు కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లనున్న నేపథ్యంలో జరుగుతోన్న అరెస్టులపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తీవ్ర..
అనంతపురంలోని ఓబుళాపురం గనుల దగ్గర సర్వే ఆఫ్ ఇండియా ఇవాళ రీ సర్వే చేపట్టింది. అక్రమ మైనింగ్తో కేసులు ఎదుర్కొంటోన్న గాలి జనార్ధనరెడ్డి మైనింగ్ సరిహద్దులు ధ్వంసం చేసిన ప్రాంతంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. వివాదాస్పద ఓబుళాపురం, సిద్ధాపురం, మల్పనగుడి ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. అనంతపురం జాయింట్ కలెక్టర్ నిశాంత్ క
అయోధ్యలో జరిగే రామాలయ నిర్మాణంలో పింక్ స్టోన్ (లేత గులాబీ రంగు రాళ్ల) వినియోగాన్ని రాజస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్ర గనుల శాఖ, భరత్ పూర్ జిల్లా అధికారులు, పోలీసులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రకాశం జిల్లాలో జరిగిన మైనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ లీజుకు తీసుకున్న పెర్ల్ మినరల్ అండ్ మైన్స్ కంపెనీ, ఎస్.ఆర్. కంస్ట్రక్షన్స్ అనే మరో సంస్థ కూడా ఇలాగే సంబంధిత నిబంధనలను అతిక్రమించినట్టు మైన్స్ అండ్ జియాలజీ విభాగం అధికారుల
పల్నాడులో అక్రమ మైనింగ్పై సీబీఐ విచారణ జరగబోతోంది. ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే యరపతినేనితోపాటు మరికొందరిపై 18 కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు సీబీఐ విచారణ చేయబోతోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లో సు�
టీడీపీ నేత యరపతినేనిపై దాఖలైన అక్రమ మైనింగ్ కేసును.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లోని సున్నపురాతి గనుల తవ్వకాలు, రవాణాపై విచారణ చేయాలని చెప్పింది. ఇప్
పునరావాస శిబిరాలు.. ఈ మాట తరచూ వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్ధుల కోసం ఏర్పాటు చేస్తున్నాయనే విషయం చాలా వింతగానూ, కొత్తగానూ అనిపించవచ్చు. ఏపీలో గుంటూరు జిల్లా పల్నాడులో ప్రతిపక్ష టీడీపీ ఈ విధమైన పునరావాస కేంద్రాల ఏర్పాటు