2017లో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానం అమలులోకి వచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో వసూలైన పన్నులు రెండో అత్యధిక ఆదాయంగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లుగా ఉన్నాయని చెప్పింది...
జీఎస్టీ.. ఈ పదం దాదాపు అందరికి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత జీఎస్టీ అనే పదం గురించి ఎక్కువ చర్చించడం జరుగుతోంది. జీఎస్టీ..
కేంద్రం ఏర్పాటు చేసిన ఐజీఎస్టీ సెటిల్మెంట్ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావును సభ్యుడిగా చోటు కల్పించింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సెల్ సెక్రటరి ఎస్.మహేశ్ కుమార్ కొత్త కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి కన్వీనర్గా బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ వ్యవహారించనున్నారు. సభ్యులుగా ఢిల్లీ ఉప ము�
తప్పుడు ఇన్వాయిస్ బిల్లులను పెట్టి.. జీఎస్టీ రిఫండ్లను పొందిన పలు సంస్థలపై డైరక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్సీ (డీజీజీఐ), డైరక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లు కలిసి దేశవ్యాప్తంగా సంయుక్త తనిఖీలు నిర్వహించాయి. కొందరు ఎగుమతిదారులు తప్పుడు పద్ధతుల్లో జీఎస్టీ రిఫండ్ను కోరుతున్న నేపథ్యంలో ఈ తని�