ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా.. రాజమాల ప్రాంతంలో కొడచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 62కి చేరింది. శిథిలాల నుంచి ఈరోజు ఓ తొమ్మిదేళ్ల బాలుడి మృతదేహం వెలికి తీయడంతో
కేరళలో వరదలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వరదల్లో కొట్టుకుపోయి ఎంతో మంది చనిపోయారు. కొండ చరియలు విరిగిపడి మరికొందరు ప్రాణాలు పొగొట్టుకున్నారు.
ఎడతెరిపిలేని వర్షాలతో కేరళ తీవ్రంగా ప్రభావితమైంది. భారీ వర్షాలకు చాలాప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన రాజమాల
భారీ వర్షాల కారణంగా ప్రభావితమైన కేరళ రాష్ట్రం ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. నేడు మరో మూడు మృతదేహాలను ఘటనా స్థలం నుంచి
వినాశకరమైన వరదల వల్ల ప్రభావితమైన కేరళ రాష్ట్రం ఇడుక్కిలో రాజమాల కొండచరియల్లో మృతదేహాలు బయట పడుతూనే ఉన్నాయి. నేడు మరో మూడు మృతదేహాలను ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకోగా
కేరళలో భారీ వర్షాల కారణంగా చాలా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఘటనా ప్రాంతంలోని శిథిలాల నుంచి