కేదార్నాథ్ ఆలయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను వెంట తీసుకెళ్లి ఆలయంలోని నంది విగ్రహాన్ని తాకుతున్న వీడియో, ఫోటో నెట్టింట వైరల్గా మారడంతో వివాదం చెలరేగింది. దీనిపై ఆలయ అర్చకులు అభ్యంతరం తెలిపారు. అర్చకుల నిరసనతో
Hyderabad: హైదరాబాద్ అంబర్పేట్ (Amberpet) లో అద్భుతం జరిగింది. ఫాల్గుణ బహుళ అష్టమి రోజు అరుదైన అమ్మవారి విగ్రహం బయటపడింది. అహ్మద్ నగర్ (Ahmednagar) లో డ్రైనేజ్ కాల్వ..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకృష్ణజన్మాష్టమి ఉత్సవాలు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రాంపూర్ ఫ్యాక్టరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో శ్రీకృష్ణజన్మాష్టమి ఉత్సవాలకు సిద్ధం చేశారు. అయితే, రాధాకృష్ణుల ప్రతిమలను ఎస్ఐ కాలువలో విసిరివేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.