పాక్ జైల్లో మగ్గుతున్న భారతీయ ఖైదీ కుల్భూషణ్ జాదవ్కు స్వల్ప ఊరట లభించింది. గూఢచర్యం కేసులో పాక్ కోర్టు విధించిన ఉరిశిక్షపై అప్పీల్కు వెళ్లేందుకు కుల్భూషణ్కు..
మరణశిక్ష పడి పాక్ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాధవ్(49)ను భారత సీనియర్ దౌత్యాధికారి ఒకరు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా జాధవ్తో భారత దౌత్యాధికారి కాసేపు చర్చించారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు కుల్భూషణ్ జాధవ్ను సెప్టెంబర్ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్త
పాకిస్థాన్ చెరలో బందీగా ఉన్న భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్భూషణ్ జాదవ్కు రాయబార అనుమతి (కాన్సులర్ యాక్సెస్) కల్పించేందుకు పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సోమవారం ఆ అవకాశం కల్పిస్తామని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదివారం ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియన్నా ఒప్ప�
కశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని ఏ వేదికపై ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధంగా ఉందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. కశ్మీర్పై భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల అనవసర రాద్దాంతానికి దిగుతున్న పాక్ చివరకు అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ ఆశ్రయిస్తామని మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీన�
కుల్భూషణ్కు మరణ శిక్ష నిలిపి వేయాలని అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుపై పాక్ ప్రధాని స్పందించారు. ఈ మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. ‘కుల్భూషణ్ యాదవ్ మరణ దండన ఆపాలనే ఐసీజే తీర్పును గౌరవిస్తున్నాం. ఆయన పాకిస్థాన్ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో శిక్ష అనుభవిస్తున్నాడు. పాకిస్థాన్�
గూఢచర్యం కేసులో పాక్ జైల్లో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషన్ జాదవ్ కేసులో ఆయనకు మరణ శిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్ధానం తీర్పు ఇవ్వడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. జాదవ్ కేసులో తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టుగా తెలిప�
అంతర్జాతీయ కోర్టులో భారత్ విజయం సాధించింది. కులభూషణ్కు పాకిస్తాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. ఈ తీర్పును పున: సమీక్షించాలని న్యాయస్థానం పాకిస్తాన్కు సూచించింది. మొత్తం 16మందిలో 15మంది జడ్జిలు భారత్కు తమ మద్దతును ప్రకటించారు. ఈ కేసులో భారత్ న్యాయవాదిని ఏర్పాటుచేసుకు�
న్యూఢిల్లీ: గూఢచర్య ఆరోపణలు మోపుతూ భారత మాజీ నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను అరెస్టు చేసిన పాకిస్థాన్.. ఆయనను జైల్లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఈ నెల 17న తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార
ది హేగ్: అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా భారత్పై పాకిస్థాన్ నిందలు వేసింది. 2014లో జరిగిన పెషావర్ ఉగ్రదాడిలో భారత హస్తం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. సైనిక పాఠశాలపై జరిగిన ఆ ఉగ్రదాడి కారణంగా తాము 140 మంది చిన్నారులను కోల్పోయామని, ఈ దాడికి భారత్ స్పాన్సర్ చేసిందని వాదించింది. కుల్భూషణ్ జాదవ్ కేసు విచారణ సందర్భంగా అంత
హేగ్ : రిటైర్డ్ భారత నావికాదళ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసుపై నేటి నుంచి నాలుగు రోజుల పాటు హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ జరుపనున్నది. నేడు భారత్, రేపు పాకిస్థాన్ తమ వాదనలను వినిపించనున్నాయి. అనంతరం బుధవారం పాక్ వాదనలకు భారత్ సమాధానం ఇవ్వనున్నది. 21న పాకిస్థాన్ వాదనతో విచారణ ముగుస్తుంది. భారత్ తరఫున మాజీ సొలి�