భాగ్యనగరంలో ఓ వైపు కరోనా వ్యాప్తి విస్తరిస్తోంది. మరోవైపు అప్పుడే గణపతి నవరాత్రులకు సంబంధించిన పనులు ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలోనే అత్యంత విశిష్టత కలిగిన ఖైరతాబాద్ మహాగణపతి ప్రతిష్టాపన కోసం పనులు మొదలుపెట్టేందుకు నిర్వాహకులు మూహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 18నుంచి పనులు ప్రారంభించ�
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖుల కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్నారు. తాజగా హైదరాబాద్లో ఓ మాజీ ఎమ్మెల్యే ...
OLXలో కెమెరాలు అద్దెకు తీసుకుని మోసాలకు పాల్పడుతున్న కేటుగాడ్ని కటకటాల్లోకి నెట్టారు హైదరాబాద్ పోలీసులు. బాగ్ అంబర్ పేటకు చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి, ఈజీ మనీ కోసం మోసాలు చేస్తున్నాడు. OLXలో కెమెరాలు అద్దెకు తీసుకుని, ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నాడు. వాటిని అమ్మేసి జల్సాలు చేస్తు�