Hyderabad Rape Case: కేసును తప్పుదోవపట్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బాలికను కారులో రెండుగంటలపాటు తిప్పుతూ లైంగికదాడికి పాల్పడిన మృగాలను ఎందుకు పట్టుకోవడం లేదని నిలదీస్తున్నారు. బాధితురాలికి న్యాయం..
Hyderabad: మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వారిపై జరిగే ఆకృత్యాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో
'దిశ రేప్' ఘటనకు సంబంధించి ప్రముఖ సినీనటులపై ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దిగువన స్టోరీలో చూడండి.
తనపై గత కొన్ని సంవత్సరాలుగా 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఉన్మాదులపై ఎటువంటి ఆగ్రహావేశాలు చెలరేగాయో చెప్పాల్సిన పనిలేదు. నిందితులను ఎన్కౌంటర్ చెయ్యాలని, నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నినదించారు. కాగా సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తోన్న సమయంలో నిందితులు పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోని పారిపోయే ప్రయత్నం చేయ�
దిశ నిందితుల అంత్యక్రియలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు మహిళా సంఘాలు లేఖలు రాశాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్కౌంటర్ చేస్తారు..?
దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఎన్కౌంటర్ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నిందితులను హతమార్చడం హేయమైన చర్య అని, దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు రాజకీయ ప్రముఖులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వారిలో మేనకా గాంధీ, కా
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యాచారం కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్తో సీపీ సజ్జనార్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘సాహో సజ్జనార్’, ‘సరిలేరు మీకెవ్వరు’, ‘ద రియల్ హీరో’, ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయనపై అందర
అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు ఈ నలుగురినే కాదని, ఇలాంటి కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్న వారిని కూడా చంపేయాలని దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య ధర్నా చేస్తోంది. ఈ ఎన్కౌంటర్ జరిగినందుకు ప్రజలంతా ఖుషీలో ఉన్నారని, కానీ గతంలో ఇలాంటి సంఘటనలు చేసిన నిందితులను కూడా ఇలానే కాల్చేయండి అంటూ ఆమె డిమాండ్ చేస్తో�
దిశ నిందితుల ఎన్కౌంటర్తో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు దిశకు న్యాయం జరిగింది అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్పై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించింది. నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు గానూ తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ప్రశ�