ఈ నెల 28 వరకు తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు(శనివారం) హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే...
భాగ్యనగరంలో ఈ రోజు రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అలెర్ట్ అయ్యింది.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. బుధ, గుర వారాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.
హైదరాబాద్(Hyderabad) లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాజేంద్ర నగర్, పాతబస్తీ, కోఠి, అసెంబ్లీ, నాంపల్లి, బషీర్ బాగ్, గాంధీభవన్, అసెంబ్లీ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల్లో...
నైరుతి రుతుపవనాలు బుధ, గురువారాల్లో తెలంగాణలోని మరిన్ని ప్రాంతాల్లో విస్తరించడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.
మరో గంటలో హైదరాబాద్ సిటీలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. జంట నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.
Hyderabad: రేపోమాపో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయ్. ఒక్కసారి నైరుతి రుతు పవనాలు ఎంటర్ అయ్యాయంటే వర్షాలు మొదలైపోయినట్టే. ఈసారి భారీ వర్షాలు నమోదు కానున్నాయని...
తెలంగాణలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తెలంగాణలో అనేక జిల్లాలో అకాల వర్షాలు రైతులను నష్టాల పాల్జేశాయి. ఒక్క సారిగా ఈదురు గాలులు, వడగళ్ల వాన ధాన్యం రైతులన, మామిడి రైతులను నష్టపరిచాయి. మరోవైపు ఇళ్ల పై కప్పులు కొట్టుకుపోవడంతో పేద ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.