మద్యం తాగించి, గొంతు నులిమి యువతి బంధువులే చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం పెట్రోలు పోసి తగులబెట్టారు. మృతుడు నారాయణరెడ్డి, నిందితులు అంతా ఏపీకి చెందిన వారే.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చార్మినార్, పాతబస్తీ తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేశారు.
పురిటి నొప్పులతో బాధపడుతున్న పేషెంట్ను పట్టించుకోకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. హాస్పిటల్ని ఫైవ్ స్టార్ ఫంక్షనల్ హాల్గా మార్చేసి డీజే పెట్టి బాణాసంచా కాలుస్తూ.. హాస్పిటల్ సిబ్బంది నానా హంగామా చేశారు.
పోలీసుల విచారణలో సాయి డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ ఆవుల సుబ్బారావు నోరు విప్పారు. గుంటూరు ర్యాలీ నుంచే ఆందోళనకు స్కెచ్ వేశారు. ఆందోళనకారులకు అనుచరుడు నరేష్ ..
Loan Apps: డబ్బులు చెల్లించకపోతే ఫొటో మార్ఫింగ్ల పేరుతో వేధిస్తున్నారు. దీంతో నెత్తీనోరూ బాదుకుంటున్నారు బాధితులు. ఇలా చేస్తున్న ముఠా చైనాకు చెందినదిగా గుర్తించారు పోలీసులు.
Finger Print Scam: శతకోటి ఉపయోగాలు ఉపయోంగించి.. లక్షలు కాజేస్తున్న కేటుగాళ్ల గురించి రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ముఠా.. వాళ్లందరికి నెక్ట్స్ లెవల్.
వాహనదారులకు హైదారాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. వాటి తొలగించకుండా రోడ్డుపైకి వచ్చారో అంతే సంగతులని తెలిపారు..
Hyderabad: కరోనా (Corona) పరిస్థితుల నేపథ్యంలో గతకొన్నేళ్లుగా నిలిచిపోయిన పోలీసుల బదిలీలపై ఎట్టకేలకు ముందడుగు పడింది. 2018 నుంచి కోవిడ్ కారణంగా పెండింగ్లో ఉన్న బదిలీలపై హైదరాబాద్...
Telangana: వేరే కులం అని, వేరే మతం అని ఇన్నాళ్లు ప్రేమ పెళ్లిళ్లను అడ్డుకున్నారు. ఇప్పుడు, మరో కారణంతో ప్రేమించి పెళ్లిచేసుకున్న వారిని మనోవేదనకు గురిచేస్తున్నారు పెద్దలు.
Jubilee Hills Rape Case: జూబ్లీ హిల్స్ బాలిక రేప్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఐదుగురు మైనర్ల కస్టడీని నిన్నటితో ముగించిన పోలీసులు..