ఒక వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరో వైపు కొత్త కరోనా వైరస్ మరింత ఆందోళన కలిగిస్తోంది. గత ఎనిమిది నెలలుగా భయపెడుతున్న కరోనా.. కాస్త తగ్గుముఖం పడుతున్న...
తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో భారత బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్పై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని నిమ్స్ ఆస్పత్రిలో..
నిత్యం వేలాది మందికి వైద్యాన్ని అందిస్తున్న హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఆవరణలో ఓ అమానవీయ ఘటన జరిగింది. అక్కడే ఉన్న ఓ చెత్త కుప్పలో అప్పుడే జన్మించిన పసికందు లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో చుట్టి వదిలి పసిపాపను వదిలి వెళ్లిపోయారు. చెత్త కుండీలో నుంచి ఆ పాప ఏడుపులు వినిపిస్తుండటంతో అటుగ�