Hyderabad Metro train timings : తెలంగాణలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ మెట్రో రైలు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూన్ చెప్పింది. నగరంలో కరోనా కేసులు తగ్గి ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వేళల్లో మెట్రో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. రైలు వేళలను రాత్రి పూట పొడిగించారు.
Corona Effect On Hyderabad Metro: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యాలతో పాటు ఆర్థిక వ్యవస్థను సైతం తీవ్రంగా దెబ్బతీస్తోంది. కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు లాకడౌన్ విధిస్తున్నాయి...
ఎల్బీనగర్ నుంచి అమీర్పేట్ మార్గంలో 20నిమిషాల పాటు మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ఉదయం వేళ ప్రయాణికులు ఆఫీసులకు వెళ్లే టైం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు.
మానవత్వంతో ఓ కుటుంబం ఒకరి ప్రాణాలు కాపాడారు. ఆ కుటుంబం మంచి మనసు చేసుకుని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను మరో వ్యక్తికి దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు.
Heart Transport: మానవత్వంతో ఓ కుటుంబం ఒకరి ప్రాణాలు కాపాడారు. ఆ కుటుంబం మంచి మనసు చేసుకుని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను మరో వ్యక్తికి దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు.
Heart Transport: మానవత్వంతో ఓ కుటుంబం ఒకరి ప్రాణాలు కాపాడారు. ఆ కుటుంబం మంచి మనసు చేసుకుని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను మరో వ్యక్తికి దానం చేసి..
హైదరాబాద్లో సోమవారం నుంచి మెట్రో సేవలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే నిన్న మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో ట్రైన్ అందుబాటులోకి వస్తే..ఈ రోజు నాగోల్ - రాయదుర్గం మధ్య మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి..