హైదరాబాద్లోని ప్రభుత్వ నిలోఫర్ ఆసుపత్రిలో భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్ అవకతవకలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిలోఫర్ భోజనం సరఫరా కాంట్రాక్టరు అక్రమాలపై విచారణ జరపాలంటూ దాఖలైన పిల్ పై న్యాయస్థానం విచారించింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్తీ దవాఖానాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ కొత్తగా 25 బస్తీ దవాఖానాలు ప్రారంభమయ్యాయి...
రాష్ట్రంలో భద్రతా ప్రమాణాలు పాటించని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై కొరడా ఝళిపించనుంది..!ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రమాణాలు పాటించని ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేసే యోచనలో ఉన్నారు అధికారులు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి కనీస ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్�